Skip to main content

Grand launch


 

Comments

Popular posts from this blog

శ్రీ నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర విశిష్టత

ఓం శ్రీ శరవణ భవాయ నమః భారతదేశంలో ఎన్నో పురాతన, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నడుపూడి (నది-పూడి) గ్రామంలో కొలువైన శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం యొక్క సంపూర్ణ స్థల పురాణం, స్వామివారి లీలలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ఆలయ నేపథ్యం మరియు నడుపూడి గ్రామ నామ విశిష్టత శతాబ్దాల క్రితం, బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ దొర గారు గోదావరి నదిపై బ్యారేజీ నిర్మించకముందు.. ఈ ప్రదేశంలో పశ్చిమ గోదావరి నది విపరీతమైన పరవళ్ళు తొక్కుతూ, వేగంగా ప్రవహిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి నదీ ప్రవాహ వేగానికి ఇక్కడ 'నది-పూడి' (నది పూడిపోవడం వల్ల) ఏర్పడింది. కాలక్రమేణా ఈ ప్రాంతం "నడుపూడి" గ్రామంగా వాడుకలోకి వచ్చింది. స్వామివారి ఆగమనం – స్థల పురాణం పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాసికా త్రయంబకం నుండి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ, తనకు అనుకూలమైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నారు నిత్యము ...